Govt Updates
Статистика🇮🇳 కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు, స్కీములు, ఉద్యోగాలు, మరియు తాజా అప్డేట్స్ — అన్నీ ఒకే చోట! 📢 ఇప్పుడే “Govt Updates” ఛానల్లో జాయిన్ అవ్వండి. Follow the Govt Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029V
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 28
- Всего постов
- 37
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 239
- 1/48двое суток
- 1 419
- 1/72трое суток
- 1 531
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
ఎన్నికల కమిషనర్ కు YSRCP లేఖ నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలి మ్యాపింగ్, మ్యాచ్ అవ్వని రికార్డుల పేరుతో జారీ చేస్తున్న నోటీసులపై స్పష్టత ఇవ్వాలి చాలామంది ఓటర్లు చదువు, ఉద్యోగాల కోసం వలస వెళ్లారు ఓట్ల ధ్రువీకరణ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి BLOలను భాగస్వాములు చేసి ఓట్లను కాపాడాలి
భార్య వ్యభిచార బంధాన్ని ప్రాథమికంగా నిరూపిస్తే మధ్యంతర జీవనభృతిని తిరస్కరించవచ్చు సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు. భార్య వివాహేతర సంబంధంలో ఉందనే విషయాన్ని ప్రాథమిక ఆధారాలతో (Ex-facie evidence) భర్త ప్రాథమిక దశలోనే నిరూపించగలిగితే, ఆమెకు ఇచ్చే మధ్యంతర జీవనభృతిని (Interim Maintenance) నిరాకరించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 125(4) ప్రకారం భర్త దాఖలు చేసిన పిటిషన్లో సమర్పించిన ఆధారాలు వ్యభిచార బంధాన్ని ప్రాథమికంగా రుజువు చేస్తున్నప్పుడు, ఆ అంశాన్ని చివరి విచారణ దశ వరకు వేచిచూడకుండా మధ్యంతర దశలోనే నిర్ణయించవచ్చని తేల్చిచెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రాజస్థాన్కు చెందిన హిమాంశు చోర్డియా అనే వ్యక్తికి 2014లో వివాహమైంది. మనస్పర్థల కారణంగా 2020లో భార్య తమ బిడ్డతో కలిసి అత్తవారింటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఆమె జీవనభృతి కోరుతూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr.P.C.) సెక్షన్ 125 కింద కోర్టును ఆశ్రయించింది. దీనిపై భర్త స్పందిస్తూ, తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధంలో ఉందని, కాబట్టి సెక్షన్ 125(4) ప్రకారం ఆమెకు జీవనభృతి పొందే హక్కు లేదని పేర్కొంటూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాడు. తన వాదనకు మద్దతుగా కొన్ని ఛాయాచిత్రాలు, ఇతర ఆధారాలను న్యాయస్థానం ముందుంచాడు. అయితే, ఈ ఆధారాల ప్రామాణికతను కేవలం ప్రధాన పిటిషన్ విచారణ ముగింపు దశలోనే తేల్చగలమని పేర్కొంటూ ట్రయల్ కోర్టు భర్త పిటిషన్ను ప్రారంభంలోనే కొట్టివేసింది. దీనిని హైకోర్టు కూడా సమర్థించింది. మధ్యంతర జీవనభృతిని నిర్ణయించే ముందు ఇలాంటి అంశాన్ని తేల్చాలని చట్టంలో ప్రత్యేక నిబంధన ఏదీ లేదని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు ఉత్తర్వులపై భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం కింది కోర్టుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. భర్త తీసుకొచ్చిన ఆధారాలు భార్య వివాహేతర సంబంధాన్ని ప్రాథమికంగా స్పష్టం చేస్తున్నప్పుడు, ఆ పిటిషన్ను ప్రారంభంలోనే తిరస్కరించడం ఎంతమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. అంతిమ తీర్పు ఇచ్చే దశలోనే ఈ అంశాన్ని తేల్చాలని అనుకోవడం వల్ల చట్టంలో కల్పించిన సెక్షన్ 125(4) నిబంధన నిరుపయోగంగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టులు చేసిన పొరపాటును సరిదిద్దుతూ, భర్త వేసిన పిటిషన్ను చట్టపరమైన అర్హతల (Merits) ఆధారంగా పునఃపరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్(13.08.2026) • ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు • 10.35 గంటలు సీడ్ యాక్సెస్ ఇ-3 రోడ్, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరిస్తారు. • 10.45 గంటలకు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు • మధ్యాహ్నం 12.20 గంటలకు రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలిస్తారు • 01.25 గంటలకు సచివాలయానికి వెళ్తారు • 02.30 గంటలకు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తారు • సాయంత్రం 04.15 గంటలకు కుటుంబ సాధికార మిషన్, సంక్షేమ శాఖలపై సమీక్ష చేస్తారు • 06.20 గంటలకు నివాసానికి చేరుకుంటారు
видео или голосовое, без подписи
DCHB User Manual Village.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అమరావతి : నోటిఫికేషన్ నెం.: 401/SEC-F1/2026-1 ఆంధ్రప్రదేశ్లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను 03 సెప్టెంబర్ 2026న ప్రచురించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ ఓటర్ల జాబితాలను మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉపయోగిస్తారు మరియు మేయర్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్ను ఖరారు చేయడంలో ప్రభుత్వానికి ఇవి సహాయపడతాయి. 01 జనవరి 2026ను అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను ఉపయోగించి ఈ జాబితాలను తయారు చేస్తారు. తమ తమ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేసి, ప్రచురించే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఉంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) విషయంలో, సంబంధిత జోనల్ కమిషనర్లు తమ తమ జోన్లకు జాబితాలను తయారు చేసే అధికారం కలిగి ఉన్నారు.
NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మంది నిందితులపై దాదాపు 20 వేల పేజీల ఛార్జ్షీట్.. CBI ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. నిందితులపై ఆరోపణల నమోదు అంశంపై రేపు వాదనలు.. NTAకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే పేపర్ లీక్ చేసినట్లు CBI ఆరోపణ.. ఛార్జ్షీట్లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలు
Suggested SOP SIR 2026
Anomalies కి BLO డిక్లరేషన్ ఫార్మాట్