tgindex
Paritala Sreeram

Paritala Sreeram

Статистика

Official Telegram Channel of Paritala Sriram

Последний пост
14 мая
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
40
Тип
открытый
Язык
te
В каталоге с
13 авг.
Подписчики
1 029
−5 за 5 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 190
40 постов
Вовлечённость
115,6%
к подписчикам
Постов в день
0,0
всего 40
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 14 мая1 5771

    без подписи

  • 14 мая1 5421

    без подписи

  • 14 мая1 5381

    без подписи

  • 14 мая1 5391

    без подписи

  • 14 мая1 5391

    без подписи

  • 14 мая1 5391

    без подписи

  • 14 мая1 5391

    без подписи

  • 14 мая1 5401

    без подписи

  • 14 мая1 56071

    ఆర్.డి.టి ప్రజా వైద్యశాల సంద‌ర్శ‌నకై ఈరోజు బత్తలపల్లి విచ్చేసిన సందర్భంగా.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ గారికి ధర్మవరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆహ్వానం పలకడం జరిగింది. లోకేష్ గారి రాక సందర్భంగా ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున రావడంతో ఈరోజు ధర్మవరంలో పండగ వాతావరణం నెలకొంది.

  • 14 апр.1 6955

    భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది...

  • 14 апр.1 4142

    అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రధాత, మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నారు.

  • без подписи

  • без подписи

  • без подписи

  • без подписи

  • జగన్ రెడ్డి పాలనలో రీ సర్వే పేరుతో చేసిన అక్రమాలను, తప్పిదాలను సరిచేసి బాధితులకు న్యాయం చేయాలని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారిని కలిసి పలు సమస్యలపై విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో భూముల రికార్డులను మార్చివేశారన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. చాలా మంది భూములు లేని వారికి భూములు ఉన్నట్టు చూపారు. అసలైన వారికి అన్యాయం జరిగింది. తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో ఇటీవల నిర్వహించిన భూ పునఃసర్వేలో అసలు విస్తీర్ణం, సరిహద్దులు, యాజమాన్య వివరాలను సరిగ్గా పొందుపరచలేదు. దీనివల్ల రైతులు తమ భూములపై గందరగోళం ఏర్పడి.. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై రీసర్వే నిర్వహించి... బాధితులకు న్యాయం

  • రైతన్నలకు వరం.. సూక్ష్మ సేద్యం.

  • అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం, యాడికిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి స్వాగతం పలికిన సందర్భంగా… #TeamParitala

  • без подписи

  • без подписи