- Последний пост
- 24 апр.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
సచివాలయం వ్యవస్థ:61.10% పంచాయతీరాజ్ వ్యవస్థ :22.28% ఏదైనా పర్వాలేదు: 11.73% చెప్పలేం :4.91%
పత్రికాప్రకటన గ్రామ సర్వేయర్ ల సమస్యల పై గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి A.తమీమ్ అన్సారీయా గారిని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ R గోపాల కృష్ణ గారిని తమ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (361/2020) రాష్ట్ర కమిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ. అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామ సర్వేయర్ల సమస్యలను గౌరవ కలెక్టర్ గారికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని జనాభా నిష్పత్తి ప్రకారం గ్రామ వార్డు సచివాలయాలు ఉండే విధంగా హేతుబద్ధీకరణ చేయబోతున్నామని ప్రభుత్వం తెలియజేశారని . ఈ ప్రక్రియలో 2500 మంది లోపు జనాభా కు ఇద్దరు మల్టీ పర్పస్ ఫoక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఉంటారని. 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరిష్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరిష్ ఉంటారని. 3501 నుంచి ఆపై జనాభాకు నలుగులు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ గా విభజించారు. హేతుబద్ధీకరణ అను ప్రక్రియ కేవలం జనాభా నిష్పత్తి ప్రకారం గ్రామ వార్డు సచివాలయ శాఖ వారు క్లస్టర్లుగా విభజించారని . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రి సర్వే ప్రాజెక్టులో గ్రామ సర్వేయర్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.2019 గ్రామ వార్డు సచివాలయ రిక్రూట్మెంట్ నందు ప్రకాశం జిల్లాలో మొత్తం 884 మంది గ్రామ సర్వేయర్లకు నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. కానీ 593 మంది సర్వేయర్ పోస్టులు మాత్రమే భర్తీ అయి ఉన్నాయి ఇంకనూ 291 పోస్ట్లు కాలిగా ఉన్నవి ఇప్పటికె సర్వేయర్ లు రీసర్వే మరియు ఇంచార్జి డ్యూటీ లు పంచాయతీ రాజ్ శాఖ వారు p4 సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వంటి సర్వే ల టార్గెట్ లతో సతమతమవుతున్న నేపథ్యంలో హేతుబద్దీకరణ ప్రక్రియలో 224 మంది సర్వేయర్లను సర్ప్లస్ గా చూపించడం వలన గ్రామ సర్వేయర్ లు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. కావున గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ సర్వేయర్లను పాత పద్ధతిలోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని. సుమారు 50% మందిని సర్ప్లస్ గా చూపించి 2 లేదా 3 సచివాలయాలను 1 క్లస్టర్ గా చేసి 1 సర్వేయర్ మరియు 1 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఇదివరకే ఒక సచివాలయం పరిధిలో నాలుగు నుండి ఐదు రెవెన్యూ గ్రామాలు ఉన్నవి వీటిలో రీ సర్వే , PGRS అర్జీలు, రెగ్యులర్ సర్వీసులు చేయుటకు కష్టతరమవుతుంది. కావున క్లస్టర్ మ్యాపింగ్ ల వలన గ్రామ సర్వేయర్లకు అధిక పని భారం మానసిక ఒత్తిడికి లోనవుతారని కావున హేతుబద్దీకరణలో గ్రామ సర్వేయర్ లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్యలను కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ పులిగోటి చంద్రశేఖర్ సంఘ జిల్లా కార్యదర్శి CH. కృష్ణ కుమార్,జిల్లా జాయింట్ సెక్రటరీ మందా ప్రవీణ్ కుమార్, జమాల్ వాలి, రఫీ అహమద్ నాయకులు అరుణ్ కుమార్, గ్రామ సర్వేయర్లు యశ్వంత్ కుమార్, సుమంత్,రమ్య, జిల్లాలోని గ్రామ సర్వేలు పాల్గొన్నారు.
без подписи
без подписи
*DEPARTMENTAL TESTS - MAY 2025 from 6th June, 2025 to 12th June, 2025*
без подписи
без подписи
без подписи
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
без подписи
без подписи
без подписи
Document from (Rajesh)
Document from (Rajesh)
*💥Regular Pay Bill - February 2025* Option for Regular Salary Bill Preparation for the month of *February 2025* has been enabled in *Nidhi Portal.*
https://youtu.be/Asd7kJbDQXQ?si=u-ZiJ-5zzxQMDbXK