- Последний пост
- 11 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 1
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 340
- 1/48двое суток
- 389
- 1/72трое суток
- 420
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
*Today news information* పంజాగుట్ట స్మశాన వాటికలో కలకలం. ఖననం చేసిన శిశువు మృతదేహం అదృశ్యం!.. ఆరు నెలలకే జన్మించిన కవలలు.. అనారోగ్యంతో ఇద్దరూ మృతి తొలుత మృతి చెందిన శిశువును రూ.2500 తీసుకుని పంజాగుట్ట స్మశాన వాటికలో ఖననం చేసిన సిబ్బంది మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి రెండో శిశువును తీసుకుని ఒకేచోట ఖననం చేయించేందుకు స్మశానవాటికకు చేరుకున్న కుటుంబ సభ్యులు అప్పటికే ఖననం చేసిన శిశువు మృతదేహం కనిపించకపోవడంతో షాక్ స్మశానవాటిక సిబ్బందిని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు.. సమాధానం చెప్పాలని డిమాండ్.. వాగ్వాదం కన్నబిడ్డలను కోల్పోయిన కుటుంబానికి మరో విషాదం మా బిడ్డ మృతదేహం ఏమైంది?’ అంటూ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు బంజారాహిల్స్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్మశానవాటిక సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం శిశువు మృతదేహం ఎలా మాయమైంది? ఎవరి నిర్లక్ష్యం? మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* *భర్తను హత్య చేసి మూటకట్టి హైవేపై పడేసిన భార్య మరియు కుమారుడు* పీలేరు మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు: * స్థలం: పీలేరు మండలం, రామానాయక్ తండా హైవే. * మృతుడు: సుబ్బయ్య (శనివారం మృతి చెందాడు). * ఘటన వివరాలు: సుబ్బయ్యను హత్య చేసి, అతని శవాన్ని మూటకట్టి హైవేపై పడవేశారు. మొదట ఇది గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు. * నిందితులు: సీసీటీవీ (CCTV) ఆధారంగా భార్య, కొడుకే ఈ హత్య చేసినట్లు అనుమానించి పోలీసులు విచారణ చేపట్టారు. ఇంట్లోనే హత్య చేసి, ఆ శవాన్ని బైక్ పై తీసుకెళ్లి హైవేపై పడేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సీసీ వీడియో కూడా వైరల్ అవుతోంది. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* బ్రేకింగ్ టీటీడీ పేరుతో వెబ్ సైట్ కలకలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వెబ్ సైట్ భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.. టీటీడీ అధికారిక సైట్ తరహాలో నకిలీ డిజైన్ దర్శనాలు, సేవా టికెట్ల పేరుతో మోసాలకు యత్నం http://ttddevasthanam.onlineపేరుతో నకిలీ వెబ్ సైట్ నకిలీ వెబ్ సైట్లను నమ్మొద్దని టీటీడీ హెచ్చరిక.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచన... 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
🚨 *నీట్ లీకేజీ అంశంపై ఆందోళన విరమించినట్లు CJP ప్రకటన* 🪳🪳 🪳 కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన చర్చల అనంతరం CJP ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది. 🪳 *ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో* తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని తెలిపింది. 🪳 *విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి* కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించింది. 🪳 *04 రోజుల్లోగా విత్ డ్రా* చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని పేర్కొంది. 🪳 *ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం* అందజేస్తామని కేంద్రం అంగీకరించినట్లు తెలిపింది. 🪳 ఈ నేపథ్యంలో ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసనకారులు ప్రశాంతంగా *తమ ఇళ్లకు వెళ్లాలని* CJP విజ్ఞప్తి చేసింది. 🪳 ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ *మెట్రో స్టేషన్ను తిరిగి తెరిచారు.* 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* *స్కూల్లో గంజాయి కలకలం...?* తిరుపతి మంగళం క్వార్టర్స్లోని ZP స్కూల్ ప్రాంగణంలో కొందరు యువకులు మద్యం, గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. స్కూల్ గేటు మూసి ఉన్నప్పటికీ గోడ దూకి గోడ దూకి మరీ లోపలికి వెళ్లి గంజాయి తాగుతున్నారు. సోషియల్ మీడియాలో విపరీతమైన వీడియోలు వైరల్. * 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* *స్కూలుకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్* చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పాల్సిన ఉపాధ్యాయుడే స్కూలుకు మద్యం తాగొచ్చిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. నిన్న చింతపల్లి (M) పినపాడు గిరిజన పాఠశాలలో PTM జరగాల్సి ఉంది. ఆ ప్రోగ్రాంకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్ రమణ మత్తులో బెంచీపైనే పడిపోయాడు. ఈ వీడియో వైరల్ కాగా, టీచర్ ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు ఇలా ఉంటే విద్యార్థుల చదువు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
💥 తల్లికి వందనం డబ్బులు పడలేదా? లేదా అప్లికేషన్ రిజెక్ట్ అయిందా? మీ సందేహాలన్నింటికీ టాప్ 30 ప్రశ్నలు - జవాబులు ఇక్కడ లభిస్తాయి! ఒకే క్లిక్తో మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి 👇 👉 లింక్ పై క్లిక్ చేయండి: https://www.apjobalerts.in/2026/07/thalliki-vandanam-top-30-faqs-and-solutions.html 📲 అందరికీ ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి! https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i
📢 బిగ్ బ్రేకింగ్ అలర్ట్! తల్లికి వందనం పేమెంట్స్ రిలీజ్ అయ్యాయి! మీ ఆధార్ కార్డ్ నంబర్తో అమౌంట్ పడిందో లేదో ఇప్పుడే చెక్ చేయండి 👇 🔗 చెక్ చేసుకోవడానికి లింక్:👇👇👇 https://www.apjobalerts.in/2026/07/thalliki-vandanam-payment-status-2026-check-online.html (అందరికీ ఉపయోగపడే సమాచారం, మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్కి షేర్ చేయండి!) https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
'నవీన్ టుడే న్యూస్' (Naveen Today News) *శ్రీకాకుళంలో సంచలనం:* *మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!* శ్రీకాకుళం, జూలై 13: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన రోడ్డు ప్రమాద ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో స్వయంగా హాజరై లొంగిపోయారు. *ఏమిటా ఘటన?* ఈ నెల 10న జరిగిన ఒక బైక్ ప్రమాదం జిల్లాలో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఆ సమయంలో బైక్ నడుపుతున్నది మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ అని, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. *పోలీసు స్టేషన్కు ఆరవ్..* ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆరవ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా, ఈరోజు (సోమవారం) ఆరవ్ తన న్యాయవాదితో కలిసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయినట్లు సమాచారం. తదుపరి చర్యలు 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం..! తిరుపతి తాజ్ హోటల్లో ఈనెల 18న జూ.ఎన్టీఆర్ ప్రెస్మీట్ నందమూరి రామారావు స్ఫూర్తి మరియు ఎన్టీఆర్ ఫ్యామిలీ వారసుడుగా గా సేవా యజ్ఞం ఊరువాడ పేరుతో రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు విజయ్ తరహాలోనే ఏపీలో జూ.ఎన్టీఆర్ 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* ఆరుగురిని చంపిన ఘటన.. మృతులు వీరే! Jul 11, 2026, ఆరుగురిని చంపిన ఘటన.. మృతులు వీరే! తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని దారుణంగా హత్య చేసిన అనంతరం నిందితుడు రాజ్కుమార్ పరారయ్యాడు. హత్యల తర్వాత జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పిన రాజ్కుమార్, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు ఫోన్ చేసినట్లు సమాచారం. దీంతో అతని తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మి (45), 17 ఏళ్ల మైనర్, రాజ్కుమార్ భార్య పార్వతి సరిత (30), కుమారుడు పరీక్షిత్ (3), కుమార్తె దైవిక్షిత్ (2) ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* బ్రేకింగ్ న్యూస్ పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు రంగారెడ్డి జిల్లాలో దారుణం షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్(28) అనే వ్యక్తిపై మే 16వ తేదీన ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించగా, ఇటీవల బెయిల్పై తిరిగి వచ్చిన రాజ్ కుమార్ బెయిల్పై తిరిగి వచ్చిన అనంతరం తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో, కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు, తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చిన రాజ్ కుమార్ కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్టు సమాచారం ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చిన రాజ్ కుమార్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
ఏపీకి మరో 100 MBBS సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్ ▪️కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 అదనపు MBBS సీట్లు. ▪️నెల్లూరు ఏసీఎస్ఆర్ కాలేజీకి 25 ఎంబీబీఎస్ సీట్లు. ▪️వైద్య విద్య విస్తరణకు కీలక అడుగు - మంత్రి సత్యకుమార్. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలోని విష్ణుపురి సమీపంలో చోటు చేసుకున్న ఘటన నాందేడ్-లాతూర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లోని ఒక భాగం కూలింది నిర్మాణం దశలో ఉండగానే ఫ్లైఓవర్ కూలడంతో.. నాణ్యత ప్రమాణాలపై తలెత్తుతున్న అనుమానాలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ట్యాగ్ చేసి.. పెట్రోల్ మీద కాకుండా రోడ్లపై దృష్టి పెట్టాలని జనం సూచనలు. .. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*గుజరాత్లో పశువుల కాపరిపై సింహం దాడి: అడవుల విధ్వంసమే కారణమా?* గుజరాత్లోని భావ్నగర్ జిల్లా, గరాజియా గ్రామంలో మానవ-మృగ సంఘర్షణకు అద్దం పట్టే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. పశువులను మేపుకుంటున్న ఒక కాపరిపై పొదల్లో మాటువేసిన సింహం ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఆ సింహం సదరు వ్యక్తిని కిందపడేసి దాడి చేస్తుండగా, గమనించిన స్థానికులు పెద్ద పెట్టున కేకలు వేస్తూ, శబ్దాలు చేశారు. దాంతో భయపడిన సింహం ఆ వ్యక్తిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పశువుల కాపరిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. *పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే అసలు కారణమా?* ఈ తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అడవుల నరికివేత ఒకటి. గ్రానైట్ మైనింగ్, కొండలను పిండి చేయడం మరియు ఇతర అభివృద్ధి పనుల పేరుతో అడవులను విచ్చలవిడిగా ధ్వంసం చేయడం వల్లే వన్యప్రాణులు తమ సహజసిద్ధమైన నివాసాలను కోల్పోతున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో భాగంగానే అవి జనావాసాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నా
*Today news information* *భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..రైలు కింద పడి భర్త ఆత్మహత్య..* రైలు పట్టాలపై నిలబడి ఎదురుగా వస్తున్న రైలును వీడియో కాల్లో భార్యకు చూపిస్తూ రాజేశ్ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో జరిగింది. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information*.ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగానికి.. నలుగురి దుర్మరణం.. కారును ఢీకొట్టిన బస్సు విజయవాడ–హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు కూతురుకు మెరుగైన వైద్యచికిత్స కోసం చెన్నైకి.. తిరిగివస్తుండగా చోటుచేసుకున్న ఘటన 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
*Today news information* *అమాయకులైన భర్త లు జాగ్రత్త* ఏడు అడుగుల అనుబంధం.... దారుణం.. భర్త డబ్బులతో భర్తనే చంపించింది! AP: అక్రమ సంబంధాల కారణంగా భర్త లేదా భార్య బలైపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా APలోని అనకాపల్లి(D) శ్రీరామపురంలో భర్త అప్పలనాయుడును భార్య హైమా సుపారీ ఇచ్చి ఇంట్లోనే చంపించింది. ఇందుకు భర్త సంపాదించిన డబ్బుల్నే వాడింది. ప్రియుడు గంగాధర్తో ఎఫైరు భర్త అడ్డుగా ఉన్నాడని మర్డర్ చేయించింది. దీంతో ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు హైమా, గంగాధర్తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews
🔥 Amazon Prime Day & Flipkart GOAT Sale Loot Adda! 🔥 90% Off Best Deals & Price Drops క్షణాల్లో ఇక్కడే వస్తాయి! లేట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి 👇 👉 https://telegram.me/BigLootJunction 🎁
🚨 UPSC భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 విడుదల! 🇮🇳 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి 450+ కేంద్ర ప్రభుత్వ Group A & Group B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📌 ముఖ్యాంశాలు: ✅ మొత్తం పోస్టులు: 450+ 🎓 అర్హత: డిగ్రీ, B.E/B.Tech, LLB, MBBS, మాస్టర్స్, Ph.D & ఇతర సంబంధిత అర్హతలు 💰 ఆకర్షణీయమైన కేంద్ర ప్రభుత్వ వేతనం 💻 దరఖాస్తు విధానం: ఆన్లైన్ 📅 దరఖాస్తు ప్రారంభం: 28-06-2026 ⏰ చివరి తేదీ: 17-07-2026 📢 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి. 👇 https://www.apjobalerts.in/2026/06/upsc-recruitment-2026-notification-450-posts.html 📲 మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్లో చేరండి: https://whatsapp.com/channel/0029VaBvJl8DjiOeoQUs6y0h 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews